రెండు మూడు నెలల్లో ప్రారంభించుకునేలా యాదాద్రి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
యాదాద్రి ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్లోకాలతో ప్రశాంతత ఫరిడవిల్లేలా ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభం చేసుకునే దిశగా యాదాద్రి నిర్మాణం...
ఒకేరోజులో కరోనాతో 150 మంది మృతి, మరో 3959 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 7, శనివారం నాడు కూడా 3959 కరోనా కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,14,273...
దేశంలో 85 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే కొత్తగా 45674 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 8, ఆదివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య...
నిరాడంబరంగా తుంగభద్ర పుష్కరాల నిర్వహణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవంబర్ 20 నుండి డిసెంబరు, 1వ తేది వరకు వచ్చే తుంగభద్ర పుష్కరాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో నిరాడంబరంగా నిర్వహించటం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి...
ఏపీలో 8 లక్షల 40 వేలు దాటిన కరోనా కేసులు, 6779 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 40 వేలు దాటింది. కొత్తగా 2367 కేసులు నమోదవడంతో నవంబర్ 7, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1440 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1440 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1440 కేసులతో కలిపి నవంబర్ 7, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
“చీకటి లోకాన్ని” – హార్ట్ టచింగ్ తెలుగు క్రిస్టియన్ పాట
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మధ్యంతర సమీక్ష, కరోనాతో తగ్గనున్న రూ.52,750 కోట్లు ఆదాయం
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా...
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉత్కంఠ పోరులో అధ్యక్ష పీఠం కైవసం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై గత 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అధ్యక్ష పీఠం కోసం 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉండగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 2367 పాజిటివ్ కేసులు, 11 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 7, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,40,730 కు, మరణాల సంఖ్య 6779 కు చేరుకుంది. గత 24 గంటల్లో...















































