ఒడిశా రాష్ట్రంలో డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత
దేశంలో కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరిగా...
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులపై మంత్రి కేటిఆర్ ట్వీట్
గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులతో ప్రయాణికులకు సేవలందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాలక్రమేణా ఆ బస్సులు కనుమరుగయ్యాయి. తాజాగా డబుల్ డెక్కర్ బస్సులను మళ్ళీ గుర్తు చేస్తూ షాకీర్...
అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ, 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి...
తెలంగాణ సీఎం కేసీఆర్ తో సినీనటులు చిరంజీవి, నాగార్జున భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ను శనివారం నాడు తెలుగు సినిమా అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన సమయంలో...
బీహార్ ఎగ్జిట్ పోల్స్: మహాగట్బంధన్ వైపే మొగ్గు
బీహార్ అసెంబ్లీ తుదిదశ ఎన్నికలు నేడు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ(బీజేపీ-జనతాదళ్ యునైటెడ్), మహాగట్బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ,వామపక్షాలు కూటమి), ఎల్జేపీ హోరాహోరీగా పోరాడాయి. కాగా బీహార్ లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్...
గత 35 రోజులుగా కొత్తగా నిర్ధారణ అయ్యే కరోనా కేసులకంటే కోలుకుంటున్న వారే అధికం
భారత్ లో నవంబర్ 7, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,62,080 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గత 35...
Oh Womaniya: యూట్యూబర్ మహాతల్లితో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ యూట్యూబర్...
దేశంలో కోలుకున్న 78 లక్షలకు పైగా కరోనా భాదితులు, రికవరీ రేటు 92.41 శాతం
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా దేశవ్యాప్తంగా 50356 పాజిటివ్ కేసులు, 577 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 7, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 84,62,080 కు,...
ఆవిష్కరణలు భారీ స్థాయిలో పని చేసేలా చేయండి, విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన
ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటి గ్రాడ్యుయేట్లను దేశ అవసరాలను గుర్తించి, స్థానికంగా వస్తున్న మార్పులతో కనెక్ట్ కావాలని కోరారు. ఆత్మ నిర్భర్ భారత్ నేపథ్యంలో సామాన్య ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని కోరారు. ఈ...
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 7, శనివారం మధ్యాహ్నం 3.12 గంటలకి పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్ ను ప్రయోగించింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)...














































