తీవ్రంగా కరోనా సెకండ్ వేవ్: ఆ దేశంలో మరోసారి లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ముఖ్యంగా యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోప్ దేశాల్లో రెండో వేవ్ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే...
3.87 లక్షల కుటుంబాలకు 387.90 కోట్లు పంపిణీ, అందని వారికీ మళ్ళీ నగదు పంపిణీ: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వరద బాధిత, ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 922 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 922 కేసులతో కలిపి నవంబర్ 1, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
“ప్రాణం పంచే మనసున్న పోలీస్” అనే పాట ఆవిష్కరించిన డీజీపీ మహేందర్ రెడ్డి
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరచి, ఆలపించిన "పోలీస్, పోలీస్...తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్" అనే పాటను తెలంగాణ డీజీపీ...
విలీన గ్రామాల్లో కూడా సాదాబైనామాల క్రమబద్దీకరణ, వారం రోజులు గడువు: సీఎం కేసీఆర్
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని...
రెబల్ స్టార్ ప్రభాస్ “వర్షం” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
దేవుడికి దీపం వెలిగించడానికి ఏ నూనె శ్రేష్టం?
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “దేవుడికి...
కార్తీకమాసం స్పెషల్: సందె ముగ్గు అంటే ఏంటి?
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...
ఏపీలో 80 లక్షలకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31, శనివారం ఉదయానికి రాష్ట్రంలో 80,28,905 కరోనా వైరస్ పరీక్షలు...
హైదరాబాద్ పరిధిలో 192 చెరువులను తనిఖీ చేసిన 15 మంది ఇంజనీర్లు, అధికారుల బృందం
అక్టోబర్ 12 నుండి కురిసిన భారీ వర్షాల వలన హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర...














































