కమ్యూనికేషన్ మెథడ్: మాటలతో అందర్నీ ఆకట్టుకోవడం ఎలా?
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కమ్యూనికేషన్ మెథడ్” గురించి వివరించారు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి చెప్పాలనుకున్నప్పుడు చెప్పే విధానం బట్టే ఫలితం ఉంటుందని...
మేడ్చల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు బోగీలో మంటలు
మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో నిలిపి ఉంచిన ఓ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఆ బోగీ నుంచి మరో బోగీకి కూడా మంటలు...
కరోనాతో ఒకేరోజులో 104 మంది మృతి, మరో 4009 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలు దాటింది. నవంబర్ 2, సోమవారం నాడు...
మెట్రో రైలు రెండవ దశ విస్తరణపై సీఎస్ సమీక్ష
హెచ్ఎంఆర్ఎల్, హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటేడ్ బోర్డు సమావేశాలు సోమవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో జరిగాయి. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మరియు హెచ్ఎంఆర్ఎల్...
దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్, 11 గంటలకు 34.33 శాతం పోలింగ్
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలలో...
తెలంగాణలో కొత్తగా 1536 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 2, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,42,506 కి చేరినట్టు...
క్వారంటైన్లోకి వెళ్లిన డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా ప్రభావం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పై కూడా పడింది. డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ స్వీయ నిర్బంధంలోకి...
టిఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి
బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి ఆదివారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావుల శ్రీధర్ రెడ్డి సోమవారం నాడు...
దేశంలో 82 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82 లక్షలు దాటింది. కొత్తగా 45231 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 2, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 82,29,313 కు చేరుకుంది....
ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి...














































