నేటి నుంచే ధరణి పోర్టల్, మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపొందించిన ధరణి పోర్టల్ అక్టోబర్ 29, గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మేడ్చల్-మల్కాజ్...
ఇప్పటికి 3 లక్షల మంది వరద బాధితులకు రూ.300 కోట్లు అందించాం: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో గత వందేళ్ల చరిత్రలో ఎప్పుడు చూడనంతగా వచ్చిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో వారంరోజుల లోపే మామూలు పరిస్థితులు ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర...
ఏపీలో కరోనా: మరో 2949 పాజిటివ్ కేసులు, 18 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2949 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అక్టోబర్ 28, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,14,774 కు...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూల్స్ మూసివేత: సిసోడియా
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పట్లో పాఠశాలలు ప్రారంభించవద్దని నిర్ణయించినట్టు బుధవారం నాడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు...
గొర్రెకుంట తొమ్మిది హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ కు ఉరిశిక్ష
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందికి మత్తు ఇచ్చి, వారిని ఓ బావిలో పడేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ...
హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు నాలా పటిష్టత, అభివృద్దికి రూ.68.40 కోట్ల నిధులు
హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు ఉన్న నాలా పటిష్టత, అభివృద్దికి రూ.68.40 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వరద బాదిత కుటుంబాలను పరామర్శించుటకు ఇటీవల...
నేటి నుంచి రాత్రి 9:30 గంటలవరకు హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు
కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా కొన్ని రోజులు పాటు మూడు కారిడార్లలో ఉదయం 7...
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా సోకింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 న నిర్వహణ
నవంబర్ 1 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని, 13 జిల్లాల...
ఎస్వీబీసీ నూతన చైర్మన్ గా సాయికృష్ణ యాచేంద్ర నియామకం
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్ గా రాజ కుటుంబీకుడు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....














































