టి-సాట్ యాప్ 10 లక్షల డౌన్లోడ్ లు, అభినందించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల బోధనలో కీలకపాత్ర పోషిస్తున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో మైలు రాయిని దాటాయి. అనతి కాలంలోనే టి-సాట్ యాప్ 10 లక్షల (వన్ మిలియన్) డౌన్లోడ్...
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత
ఏపీలో టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బుధవారం నాడు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్...
తెలంగాణ ఎడ్సెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఎడ్సెట్-2020 ప్రవేశ పరీక్షను అక్టోబర్ 1, 3 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా టిఎస్ ఎడ్సెట్ ఫలితాలు బుధవారం నాడు విడుదల...
దేశంలో 24 గంటల్లో 43893 కరోనా కేసులు, 508 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజుకి 50 వేల కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 43,893 కేసులు, 508 మరణాలు...
బీహార్ లో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలిదశ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 16 జిల్లాలలోని 71 అసెంబ్లీ స్థానాలలో బుధవారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలిదశలో సుమారు 2.14 కోట్ల మంది...
ఏపీలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ, భేటీకి వైస్సార్సీపీ దూరం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ...
తెలంగాణలో కొత్తగా 1481 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
నవంబర్ 30 వరకు అన్లాక్ 5.0 మార్గదర్శకాలే కొనసాగింపు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 న అన్లాక్ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అన్లాక్ 5.0 మార్గదర్శకాలనే మరో నెల రోజులు పొడిగిస్తూ, నవంబర్ 30 వ తేదీ వరకు...
ఏపీలో మరో 2901 కరోనా కేసులు, 19 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 27, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,11,825 కు, మరణాల సంఖ్య 6625 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఎంపికైంది వీళ్ళే…
నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు జరగబోతే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు,...















































