ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీ, బీజేపీ ప్రకటనపై విమర్శలు
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...
సీఎంఆర్ఎఫ్ కు రూ.5 కోట్ల విరాళం అందించిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు
ఇటీవల హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురియడంతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా పలు సంస్థలు,...
దేశంలో 77 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో మొత్తం పాజిటివ్ సంఖ్య 77 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 55839 కేసులు, 702 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 22, గురువారం...
తెలంగాణ సీఎం సహాయనిధికి హెటిరో డ్రగ్స్ రూ.10 కోట్ల విరాళం ప్రకటన
హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలలో...
ముగిసిన నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు, పాడె మోసిన మంత్రి కేటిఆర్
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో గల మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జరిగాయి....
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నాగ్ చివరి దశ ప్రయోగం విజయవంతం
భారత్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అక్టోబర్ 22 న 3 వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఏటీజీఎం) నాగ్ చివరి దశ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది....
జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
వరద నష్టం అంచనాకు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం, సీఎస్ తో భేటీ
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదల వలన ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. కేంద్ర హోం శాఖ జాయింట్...
సీఎం రిలీఫ్ ఫండ్ కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విరాళం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదలు వలన తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణలో కొత్తగా 1456 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1456 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 21, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,27,580 కి చేరినట్టు...














































