ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చకు రాజకీయ పార్టీలతో సమావేశం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడం, కరోనా పరిస్థితులు కొంచెం మెరుగైన నేపథ్యంలో స్థానిక ఎన్నికలు...
ప్రభాస్ బర్త్డే స్పెషల్: ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్ప్రైజ్ వచ్చేసింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధే శ్యామ్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్...
దేశంలో కరోనా: కొత్తగా 54,366 పాజిటివ్ కేసులు, 690 మరణాలు నమోదు
దేశంలో కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 60 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసుల నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 54,366 కరోనా కేసులు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1421 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1421 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో అక్టోబర్ 22, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001...
కరోనా వ్యాక్సిన్ అందరికి ఉచితంగానే అందిస్తాం
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయబడుతుందని ప్రకటించారు. "ప్రపంచాన్ని భయానికి గురిచేసిన కరోనా వైరస్...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 3620 పాజిటివ్ కేసులు,16 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 22, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,919 కు చేరుకుంది. గత...
అంతర్జాతీయ వీసా, ప్రయాణ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఫిబ్రవరి నుండి అంతర్జాతీయ రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోకి రావాలనుకుంటున్న లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే భారతీయులు, విదేశీయులు మరియు ఇతర...
వరద నష్టం అంచనాకై పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
భారీ వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టాన్ని పరిశీలిచేందుకు రెండు రోజుల పర్యటనకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ముంపుకు గురైన కాలనీలను, ఇళ్లను, దెబ్బతిన్న రోడ్లు,...
ఉల్లిపాయల ధరలు పెరుగుదల, తగ్గింపుకై కేంద్రం తక్షణ చర్యలు
దేశంలో ఉల్లిపాయల ధరలు అమాంతం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్ లలో ఉల్లిపాయల సరఫరా పెంచి, ధరల తగ్గింపుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు డిసెంబర్...
కరోనాతో ఒకేరోజు 198 మంది మృతి, మరో 7539 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 22, గురువారం కూడా 7539 పాజిటివ్ కేసులు, 198 కరోనా మరణాలు నమోదయ్యాయి....














































