“ఠాగూర్” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లెవెన్త్ అవర్ లో జరిగే మార్పులు...
ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు మంగళవారం నాడు నిధులు విదుదల చేశారు. మొత్తం 573 ఆసుపత్రులకు...
దేశంలో కొత్తగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు, 730 మరణాలు నమోదు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 72 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 63,509 పాజిటివ్ కేసులు నమోదవగా, 730 మంది మరణించారు. దీంతో అక్టోబర్...
ఒకేరోజులో 8,522 కరోనా కేసులు, 187 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంపై కరోనా వైరస్ అధిక ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 15 లక్షలు దాటింది. అక్టోబర్ 13, మంగళవారం నాడు...
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం తహసీల్దార్ నాగరాజు ఓ భూవ్యవహారంలో ఓ వ్యక్తి నుండి ఒక కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ...
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డా.శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విశాఖపట్నం...
తెలంగాణలో కొత్తగా 1446 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1446 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1446 కేసులతో కలిపి అక్టోబర్ 13, మంగళవారం రాత్రి...
హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు, ప్రజలు బయటకు రావొద్దని సూచన
తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి. భారీ వర్షాల వలన నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ...
తెలంగాణ వ్యవసాయానికి నాలుగు రకాల వ్యూహాలు : సీఎం కేసీఆర్
రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదలతో సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...
ఏపీలో కరోనా: మరో 4622 పాజిటివ్ కేసులు, 35 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,63,573 కు, మరణాల సంఖ్య 6291 కు చేరుకుంది. గత 24 గంటల్లో...













































