ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఒక ప్రకటన...
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా...
కరోనా నుంచి కోలుకున్న 62 లక్షలకు పైగా బాధితులు, రికవరీ రేటు 86.78 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 55342 కేసులు, 706 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 13, మంగళవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 71,75,880 కు,...
హోమ్ వర్కౌట్స్ సెషన్ – హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను...
జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 5 లక్షల పరిహారంకు సీఎం జగన్ హామీ
కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ముందుండి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటుగా కరోనా పరిస్థితుల్లో ప్రజలకు అవగాహనా పెంచుతూ జర్నలిస్టులు కీలక సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో...
వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయండి : సీఎం కేసీఆర్
తెలంగాణలోని అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో...
డిప్రెషన్ ను ఎదుర్కోవడం, ఓడించడం ఎలా?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
సింగరేణి కార్మికులకు శుభవార్త, అక్టోబర్ 23 న బోనస్ చెల్లింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అక్టోబర్ 23న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ 28 శాతంను చెల్లించనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గానూ...
కరోనా వ్యాప్తి: మిలియన్ జనాభాకు పాజిటివ్ కేసులు, మరణాలు భారత్ లోనే తక్కువ
దేశంలో మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71,75,880 కు, మరణాల సంఖ్య 1,09,856 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నియంత్రణ కోసం...
టీఎస్ఆర్జేసీ సెట్-2020 ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశానికి గానూ నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్-2020 ప్రవేశ పరీక్షను అక్టోబర్ 4 న నిర్వహించిన సంగతి...














































