ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిలిపేసి, విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలి: పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అన్నారు....
అదృష్టాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్ముకో – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో కొన్ని కొన్ని నమ్మకాలు, చాదస్తాలను విడిచిపెడుతూ ఉండాలని చెప్పారు. సంఖ్య...
కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్...
తెలంగాణ శాసనసభలో నాలుగు బిల్లులకు ఆమోదం, సభ నిరవధికంగా వాయిదా
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాల్లో భాగంగా జీహెచ్ఎంసీ సవరణ బిల్లు -2020, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు-2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు-...
సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ కన్నుమూత
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మంగళవారం నాడు...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సభ ముందుకు నాలుగు సవరణ బిల్లులు
అక్టోబర్ 13 న శాసనసభ, అక్టోబర్ 14 న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సమావేశాలను మంగళవారం ఉదయం స్పీకర్...
భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలున్నందున రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుండి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమీషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1708 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1708 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 12, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,14,792 కి చేరినట్టు...
ఏపీలో కరోనా: మరో 3224 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 12, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,58,951 కు చేరుకుంది. గత...
కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరిన సినీనటి ఖుష్బూ
కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ సినీనటి ఖుష్బూ సోమవారం నాడు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రతినిధిల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ముందుగా ఈ రోజు...














































