తెలంగాణ ఎంసెట్-2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ ఎంసెట్-2020 కౌన్సెలింగ్ కు సంబంధిన షెడ్యూల్ కూడా ప్రకటించారు. కాగా వెబ్ ఆప్షన్స్...
హైదరాబాద్ లో భారీ వర్షాలు, ఆ భవనాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని మంత్రి కేటిఆర్ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులకు...
Oh Womaniya: ప్రముఖ యాంకర్ సుమతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల "Oh Womaniya" పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు ఈ టాక్ షో లో పాల్గొననున్నారు. అందులో భాగంగా ప్రముఖ...
24 గంటల్లో 7089 కరోనా కేసులు, 165 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 12, సోమవారం నాడు 7089 కరోనా పాజిటివ్ కేసులు, 165 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ...
బాలుతో నా స్మృతులు – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో తనకున్న పరిచయం, స్మృతులు గురించి తెలియజేశారు. కెరీర్ తొలినాళ్లలో వారు కలుసుకున్న విధానం, వారి మధ్య...
ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ 10 వేలు, ఎల్టిసి క్యాష్ వోచర్ పథకం
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, వినియోగదారుల డిమాండ్కు తీసుకునే చర్యలను ఈ రోజు మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక...
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు, ఉచిత విద్యుత్ పై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు విద్యుత్ శాఖ, వైఎస్ఆర్ ఉచిత విద్యుత్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వ్యవసాయ మోటర్లకు మీటర్లు...
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన కవితకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా...
ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం, 108 ఉద్యోగుల సేవలు మరువలేం: మంత్రి ఈటల
108 ఉద్యోగులు జీతం కోసం పనిచేసే వారు కాదని, మానవత్వంతో ప్రాణాలు నిలబెట్టే వారని, కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
అక్టోబర్ 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలన
అక్టోబర్ 13, 14 తేదీల్లో అనగా రేపు, ఎల్లుండి నిర్వహించబోతున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఈరోజు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా...














































