అర్ధశాస్త్రంలో ఇద్దరు ఆర్ధికవేత్తలకు నోబెల్ బహుమతి
అక్టోబర్ 12, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఏడాది అర్ధశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని అమెరికా ఆర్థికవేత్తలు పాల్ ఆర్.మిల్గ్రోమ్, రాబర్ట్ బి.విల్సన్లను దక్కించుకున్నారు....
దేశంలో 71 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 12, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 71,20,538 కు, మరణాల సంఖ్య 1,09,150 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
ఒక్కసారిగా స్తంభించిన ముంబయి నగరం, భారీ విద్యుత్ వైఫల్యం
దేశంలో కీలక వాణిజ్య నగరమైన ముంబయి స్థంభించిపోయింది. ఈ రోజు ఉదయం నగరంలోని పలు కీలక ప్రాంతాలలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పారిశ్రామిక వ్యవస్థతో పాటుగా, ప్రజా రవాణా కు...
తెలంగాణలో కొత్తగా 1021 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1021 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్టోబర్ 11, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,13,084 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో కల్వకుంట్ల కవిత ఘనవిజయం
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు...
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు....
కరోనా నుంచి కోలుకున్న 60 లక్షలకు పైగా బాధితులు, ఒకే రోజులో 89,154 మంది డిశ్చార్జ్
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 74,383 పాజిటివ్ కేసులు నమోదవగా, 918 మంది మరణించారు. దీంతో అక్టోబర్...
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు, రైతుల నుంచి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు:
--> రాష్ట్రంలో...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 85 వేలకు పైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అక్టోబర్ 10 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,85,128 కు చేరుకుంది....
మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయి
మొక్కజొన్నపంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...














































