ఒక్క రోజే 1091 కరోనా కేసులు, 25 వేలకు చేరువలో మొత్తం కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1091...
భక్తులకు శుభవార్త, తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో...
టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా, అయితే మానేయండి? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలను ఎలా పెంచాలి” అనే అంశం గురించి వివరించారు. చిన్న వయస్సు వారికి, పెద్ద వాళ్ళకి ఒక విషయం పట్ల ప్రతిస్పందించే తీరు,...
సీతమ్మసాగర్ బ్యారేజ్ నిర్మాణానికి అటవీ భూమిని బదిలీ చేసిన కేంద్రం
సీతమ్మసాగర్ బ్యారేజ్ నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల(68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదలశాఖకు బదిలీ చేస్తూ కేంద్రం ప్రభుత్వం జూన్ 2, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఈ బ్యారేజి...
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తిరుమలలో...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన రామ్నాథ్ కోవింద్, మోదీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేశారు. "తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు...
సింగరేణి ఓపెన్ కాస్ట్లో భారీ ప్రమాదం, నలుగురు మృతి
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్లో భారీ ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్-1లోని ఫేజ్-2లో జూన్ 2, మంగళవారం నాడు ఉదయం ప్రమాదం చోటుచేసుకోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. జూన్ 2, మంగళవారం నాడు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఈ పర్యటన వాయిదా పడినట్టు తెలిపారు....
ఏపీలో కొత్తగా 115 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 82 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...
దేశంలో 2 లక్షలకు చేరువైన కరోనా కేసులు, 24 గంటల్లోనే కొత్తగా 8171 నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 8171 కరోనా పాజిటివ్ కేసులు,...















































