రెండో విడత “వైఎస్ఆర్ వాహన మిత్ర” ప్రారంభించిన సీఎం జగన్, రూ.10వేలు ఆర్ధిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4, గురువారం నాడు రెండో విడత "వైఎస్ఆర్ వాహన మిత్ర" కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా...
ఏపీలో కొత్తగా 141 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 71 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 98 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...
రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గ్రామా, వార్డు సచివాలయాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే దరఖాస్తులను పరిశీలించి అర్హతల ఆధారంగా రేషన్ కార్డులు...
భారత్ తో కరోనా తీవ్రత: కొత్తగా 9304 కరోనా కేసులు నమోదు, 6 వేలు దాటిన మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసులు, 260...
ఏపీలో 4 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు, దేశంలోనే మొదటి స్థానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ జూన్ 3, బుధవారం నాటికే 4 లక్షలకు పైగా...
మార్కెట్లో అమ్ముడయ్యే పంటలనే సాగు చేసే అలవాటు రైతుల్లో రావాలి- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల...
తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదు, 3 వేలు దాటిన మొత్తం కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 127 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస...
ఎక్కడి వారు అక్కడే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు, మాస్కులు సిద్ధం – మంత్రి సురేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇటీవలే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతిలో 11 పేపర్లను 6 పేపర్లగా కుదించి జూలై 10 వ తేదీ నుంచి...
ఆ రాష్ట్రంలో హెయిర్కట్ కోసం సెలూన్ కి వెళ్తే, ఆధార్ తప్పనిసరి…..
దేశంలో తాజాగా విధించిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా బార్బర్/సెలూన్ షాపులకు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పలు నగరాల్లో సెలూన్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఈ...
ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 విద్యార్థులకు కరోనా పాజిటివ్
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఉస్మానియా వైద్య కళాశాలలో కూడా 12 మంది విద్యార్థులకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ...















































