“మిల్క్ ఫ్రూట్ పంచ్” తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
టీఎస్ఆర్జేసీ పరీక్ష దరఖాస్తు గడువు జూలై 10 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే "టీఎస్ఆర్జేసీ" పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను...
ఎల్బీనగర్ జంక్షన్లో అండర్పాస్, కామినేని జంక్షన్ వద్ద 2వ ఫ్లైఓవర్ ప్రారంభం
ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకం (ఎస్.ఆర్.డి.పి) కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా...
ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతాం – ఏపీ సీఎం వైఎస్ జగన్
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
లక్ష కేసులకు చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉన్నాం – తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్...
అమెరికాలో కరోనా తీవ్రత, లక్ష దాటిన మృతుల సంఖ్య
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 27, బుధవారం నాటికే అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. ఇప్పటిదాకా...
14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన మంత్రి తలసాని
ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులతో సమావేశమైన అనంతరం పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల...
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. "ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది...
భారత్ లో కొత్తగా 6566 కరోనా కేసులు, 194 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మే 28, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,58,333 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు, 59 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. మే 28, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2841 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
















































