ఆ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా లేదు…
దేశంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు ఐదు రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్ఈఆర్) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 27,...
కరోనా చర్యల పర్యవేక్షణకు ఖైరతాబాద్ జోన్ లో కేంద్ర బృందం పర్యటన
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. జలశక్తి...
కరోనాపై తప్పుడు సమాచారం, వదంతులు…కానీ అసలు నిజాలివే
తాజాగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై పలు రకాల తప్పుడు సమాచారం, వదంతులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కొన్ని పోస్టులు మరియు వాటి గురించిన అసలు నిజాలపై నిజ నిర్ధారణ...
అలవాట్లు వ్యసనాలుగా మారకుండా ఏం చేయాలి? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అలవాట్లు వ్యసనాలుగా మారకుండా ఏం చేయాలి?” అనే అంశం గురించి వివరించారు. అభిమానులు, వీక్షకుల నుంచి అలవాట్లు, ప్రవర్తన...
కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ పొడిగింపు?
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల సీఎంలతో ఈ రోజు ప్రధాని నరేంద్ర...
ఏపీలో అత్యవసర పనుల కోసం “ఈ-పాస్” తీసుకోవడం ఎలా?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
దేశంలో 877 కరోనా మరణాలు, 28 వేల చేరువలో పాజిటివ్ కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై కీలక నిర్ణయాలు?
దేశంలో ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,892 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...
ఏపీలో గత 24 గంటల్లో 80 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ, మొత్తం సంఖ్య 1177
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1100 దాటింది. ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు...
ప్రధానితో చర్చ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, ప్రజలకు అందే సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 26, ఆదివారం నాడు ప్రగతి భవన్ లో...















































