ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
నరసరావుపేటలో ఏప్రిల్ 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతుండడంతో 48 గంటల పాటు పూర్తిస్థాయి...
కరోనా మరణాల సంఖ్య 70వేలకు చేరొచ్చు- డోనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ వలన 1303 మంది మరణించారు. మరోవైపు...
ఏపీలో కొత్తగా మరో 82 మందికి కరోనా నిర్ధారణ, 1259 కి చేరిన పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1200 దాటింది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు...
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ…గాంధీ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి...
కరోనాపై సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు విమర్శలు
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రసంగించిన...
రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...
కరోనా నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన కేంద్ర బృందం
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ...
దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్...
కరోనా టెస్ట్: చైనా ర్యాపిడ్ కిట్స్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన
కరోనా నివారణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించదలిచిన కరోనా ర్యాపిడ్ టెస్టులను నిలిపివేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...














































