20 ఏండ్ల “టిఆర్ఎస్” … పార్టీ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏప్రిల్ 27, 2001 న సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ నేటితో 20 ఏండ్లు పూర్తీ...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ లేఖ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ...
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, జూన్ 30 వరకు మీటింగ్స్ రద్దు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 25, శనివారం సాయంత్రానికి 1778 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 26 మంది మరణించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో మరింతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
లాక్డౌన్ సమయంలో మందుబాబుల కష్టాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మందు షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందుబాబుల పడే కష్టాలను సరదా స్కిట్ రూపంలో...
గచ్చిబౌలి కరోనా ప్రత్యేక ఆసుపత్రిని (టిమ్స్) తనిఖీ చేసిన కేంద్ర బృందం
రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం (ఐఎంసీటి) ఏప్రిల్ 25, శనివారం నాడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు....
ఇంట్లోనే స్ట్రాబెర్రీ ఐస్డ్ టీ ఎలా తయారు చేసుకోవాలి?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల ఫలితాలు విడుదల
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని డిగ్రీ, పీజీ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఏ,...
మద్యం షాపులకు నో పర్మిషన్… అలాగే సెలూన్స్, రెస్టారెంట్ లకు కూడా ..
తాజాగా లాక్డౌన్ సడలింపులలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్స్, మున్సిపాలిటీల పరిధిలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో రిజిస్టర్ అయినా దుకాణాలను తెరిచేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే...
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్
ఏప్రిల్ 25, శనివారం నాడు ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్బంగా పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, పశు వైద్యుల ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ లో గల రెడ్ క్రాస్ సంస్థ...
మహారాష్ట్రలో 6817 కరోనా కేసులు, 301 మరణాలు
భారత్ లో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 6,817 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....















































