వరంగల్ లో వైరాలజీ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 1.73 కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ను రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి మరియు ఆర్డబ్ల్యుఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
లాక్డౌన్ సడలింపుపై కేరళ సీఎం కీలక నిర్ణయం
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు...
లాక్డౌన్ అమలులో మరికొన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రప్రభుత్వం
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు కొత్త...
ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, 10 నిమిషాల్లో ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ...
తెలంగాణలో 700, ఏపీలో 572 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర...
తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై మనీలాండరింగ్ కేసు
తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ పై ఏప్రిల్ 16, గురువారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసుల నమోదు చేసిన...
జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికం- ఆర్బీఐ గవర్నర్
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఏప్రిల్ 17,...
అమెరికాలో గత 24 గంటల్లో కరోనా వలన 4,591 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం మరింత తీవ్ర రూపం దాల్చింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 15, బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 16,...
ఏపీలో 154 ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 534 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ...
ఐపీఎల్-2020 నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ అధికారిక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ను నిలిపివేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 16, గురువారం నాడు అధికారికంగా ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఐపీఎల్-2020...













































