తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, ఒక్కరోజే 75 మందికి నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...
ఫోర్బ్స్ 30 అండర్-30 ఆసియా 2020 జాబితాలో హైదరాబాదీలు, కేటిఆర్ ప్రశంసలు
తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన 30 అండర్-30 ఆసియా 2020 జాబితాలో భారత్ నుంచి 69 మంది ఎంపికవ్వగా, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు కూడా చోటు సంపాదించారు. మొత్తం 10 విభాగాల్లో...
తబ్లిగీ జమాత్…ఇప్పటికి 647 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ
ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో నిర్వహించిన "తబ్లిగీ జమాత్" కార్యక్రమం కారణంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏప్రిల్ 3, శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....
వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...
కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు: డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏప్రిల్ 3, శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర గరికపాడులో ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద...
దేశంలో 100 కు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే …
ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో...
ఏపీలో అందుబాటులోకి రానున్న మరో మూడు కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం 9 గంటల వరకు అందిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి...
కరోనాపై పోరుకు బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షలు విరాళం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఏప్రిల్ 2, గురువారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 154 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన...
జన్ధన్ యోజన ఖాతాదారుల నగదు విత్డ్రాకు తేదీలు కేటాయింపు
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేద ప్రజలకు ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో...
ఏపీలో161కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల...














































