ఢిల్లీ పోలీస్ కమిషనర్గా శ్రీవాస్తవ నియామకం
ఢిల్లీ నూతన పోలీసు కమిషనర్గా ఎస్.ఎన్.శ్రీవాస్తవ నియమించబడ్డారు. ఈ నియామకాన్ని కేంద్ర హోంశాఖ అధికారిక వర్గాలు దృవీకరించాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమూల్య పట్నాయక్ ఫిబ్రవరి 29,...
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కు వాయిదా
హైదరాబాద్ లోని నాంపల్లి లోగల సీబీఐ, ఈడీ కోర్టులో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది....
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లడం ఇది రెండోసారి. ముందుగా ఏరియల్...
ఇంటర్ పరీక్షా కేంద్రాల వివరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది....
ఔదార్యం చాటుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి తన గొప్పమనసుతో మానవత్వాన్ని చాటుకున్నారు. వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. ఫిబ్రవరి 27, గురువారం మధ్యాహ్నం...
కరోనా ప్రభావంతో భారీగా కుదేలైన దేశీయ మార్కెట్లు
కోవిడ్ - 2019 (కరోనా వైరస్) ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుండడంతో ఆ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. దీంతో దేశీయ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కోనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28, శుక్రవారం...
ఐపీఎల్–2020: సన్రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్నీ తెలియజేసే...
కానిస్టేబుల్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, విద్యార్థిని కుటుంబానికి...
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో మంత్రి కేటీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 27, గురువారం నాడు భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కృష్ణమూర్తిని...
అభయహస్తం పథకంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
ఫిబ్రవరి 27, గురువారం నాడు “అభయ హస్తం” పథకంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద అందుతున్న...














































