రేపు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12న కర్నూలులో పర్యటించనున్నారు. విద్యార్థి సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, 12వ తేదీన కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ...
తెలంగాణ సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 10, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా...
ఢిల్లీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 8న ఒకే దశలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం...
చిరంజీవి, నాగార్జున లతో అన్నపూర్ణ స్టూడియోలో మంత్రి తలసాని భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిబ్రవరి 4వ తేదీన జూబ్లీహిల్స్ లోని సినీనటుడు చిరంజీవి నివాసంలో నటులు చిరంజీవి, నాగార్జున...
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా...
ఒమర్ అబ్దుల్లా నిర్బంధంపై సుప్రీంకోర్టులో పిటిషన్
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లాను పీఎస్ఏ...
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబిన్ సక్సెస్ స్టోరీ
మొబైల్ మార్కెట్ ను పూర్తిగా మార్చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబిన్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. ప్రస్తుత మొబైల్...
ఫిబ్రవరి 18న కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభం
ఫిబ్రవరి 18న కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు...
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే విద్యుత్ ఛార్జీల పెంపు అమల్లోకి...
సీఎం కేసీఆర్తో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ప్రగతి...













































