సీఎం వైఎస్ జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనవరి 8, బుధవారం నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనవరి 8, బుధవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసి, మార్చి...
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
ఇరాక్ లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అమెరికా సైనిక వర్గాలు ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన నేపథ్యంలోనే ఇరాన్ ఈ ప్రతీకారదాడులకు దిగినట్టుగా తెలుస్తుంది....
టెహ్రాన్లో ఘోర విమాన ప్రమాదం, 170 మందికి పైగా మృతి
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జనవరి 6, బుధవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది....
ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్
నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. దేశంలో కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 7, మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్...
రెండో టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టు...
‘నిర్భయ’ దోషులకు డెత్ వారెంట్, జనవరి 22న ఉరిశిక్ష
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7, మంగళవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది....
‘ఒత్తిడిని అధిగమించడం ఎలా’ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఒత్తిడిని అధిగమించడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. ఒత్తిడి పరిస్థితులు ఏర్పడే విధానం, అందువల్ల వలన చేసే పొరపాట్లు, అలాగే ఒత్తిడి...
జనవరి 13న సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 13వ తేదీన మరోసారి సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇంతకుముందే మూడు సార్లు కీలక...














































