చర్య, ప్రతి చర్యలు ఎలా ఉండాలి? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘చర్య, ప్రతి చర్యలు’ గురించి వివరించారు. ఏదైనా విషయంలో సహజంగా స్పందించే క్రమంలో 'బాగోలేదు' అంటుంటామని అయితే బాగోలేక పోవడం వేరు, నచ్చకపోవడం...
‘శ్రీకృష్ణ ద్వారక రహస్యం’
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
వాయిదా వేసే అలవాటు మానుకోవడం ఎలా? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘వాయిదా వేసే అలవాటు’ గురించి వివరించారు. ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తర్వాత చూసుకుందాంలే...
దిశ నిందితులకు రీ-పోస్టుమార్టం నిర్వహించండి -హైకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు, హైకోర్టులలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారి మృతదేహాలను గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన...
క్రిస్మస్ స్పెషల్ సాంగ్స్
డిసెంబర్ నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది. కిస్మస్ సందర్భంగా ప్రజలు చర్చిల్లో, ఇళ్లలో ప్రత్యేక ప్రార్ధనా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీలతో మొదలైన పండుగ సంబరాలు క్రిస్టియన్ భక్తి గీతాలతో...
‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21, శనివారం నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న చేనేతల...
రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాడు రాజధానిపై జీఎన్రావు కమిటీ తమ...
తెలంగాణ వందశాతం సెక్యులర్ రాష్ట్రమే
తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ...
ఏపీలో మూడు రాజధానులు, 25 జిల్లాలు?
విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు...
త్వరలో భవన నిర్మాణ అనుమతుల కోసం వేగవంతమైన విధానం – మంత్రి కేటీఆర్
పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు
దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం
టీఎస్ ఐపాస్...
















































