కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం నాడు కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి...
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మనీష్ కుమార్ సిన్హా నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ముఖ్యంగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి నూతన చీఫ్ గా 2000 బ్యాచ్కి...
కర్ణాటకలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
కర్ణాటకలో జులై నెలలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే....
సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల భేటీ
అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో డిసెంబర్ 5, గురువారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశమైంది. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో...
ఏపీలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు 13 జిల్లాల డీసీసీబీ(జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్), డీసీఎంఎస్ (జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) లకు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ నెంబర్ 1
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన డే/నైట్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన...
నేవీ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
విశాఖపట్నం సాగరతీరంలో డిసెంబర్ 4, బుధవారం నాడు నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్లో జరిగిన ఈ నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
డిసెంబర్ 26న కడప స్టీల్ప్లాంట్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు ఆల్ఫాబెట్ బాధ్యతలు
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( సీఈవో) సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతను కూడా తీసుకోబోతున్నారు. ఇకపై గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్కి కూడా సీఈవోగా ఆయనే వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు...
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష- మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిసెంబర్ 4, బుధవారం నాడు మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించిన టీఎస్ ఐపాస్ ఐదోవార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ,...














































