తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్టంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నవంబర్ 29, శుక్రవారం నాడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల యొక్క ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వార్డుల...
తొలి కేబినెట్ భేటీ నిర్వహించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చేసిన కొన్ని గంటల్లోనే ఉద్ధవ్...
ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న సమావేశం కానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1, ఆదివారం నాడు రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతీ డిపో...
బీజేపీలో చేరిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఇతర పార్టీలలోంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమకు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి నవంబర్ 28, గురువారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో...
హైటెక్ సిటీ – రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం
నవంబర్ 29, శుక్రవారం నుంచి హైటెక్సిటీ-రాయదుర్గం మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో జెండా ఊపి ఈ...
విధుల్లో చేరమంటూ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన అనంతరం విధుల్లోకి చేరుతామని ప్రకటించిన ఆర్టీసీ కార్మికులుకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు తిరిగి...
నేడే ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే నవంబర్ 28, గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్లోని శివాజీపార్క్లో జరగనున్న కార్యక్రమంలో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా...
ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 28, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ప్రగతి భవన్ లో మొదలైన ఈ సమావేశం ఆర్టీసీ సమస్యే ప్రధాన అజెండాగా...
మాదాపూర్ లో తొలి ఆధార్ సేవ కేంద్రం ఏర్పాటు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడిఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఆధార్ సేవా కేంద్రం, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఏర్పాటు చేయబడింది. నవంబర్ 27, బుధవారం నుంచి...
బలహీన వర్గాలకోసం ఆరాటపడిన వ్యక్తి మహత్మా జ్యోతిరావు పూలే – సీఎం జగన్
బలహీన వర్గాల కోసం, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం మహత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహత్మా జ్యోతిరావు...













































