షియామీ మొబైల్ సంస్థ సక్సెస్ స్టోరీ
ప్రపంచ రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనా, ప్రపంచంలోని ఇతర బహుళ జాతి సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. అదే విధంగా ఆ దేశంలో లోని కొన్ని కంపెనీలు జాతీయ స్థాయిలో రాణిస్తుండగా,...
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై బీజేపీ వేటు
నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ మరోసారి లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై ఆ పార్టీ వేటు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను...
డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 27, బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్...
అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో నవంబర్ 27, బుధవారం నాడు టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలైన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల...
అమరావతిలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన కొనసాగుతుంది. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ...
వెస్టిండీస్ తో సిరీస్ కు ధావన్ స్థానంలో సంజు శాంసన్ కు చోటు
డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన...
రేపే అమరావతిలో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 28, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కలుసుకోనున్నారు. రాజధాని...
ఆర్టీసీ కార్మికుల వేతనాలపై విచారణ డిసెంబర్ 4కు వాయిదా
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల వేతనాలపై నవంబర్ 27, బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై...
సినిమాలలో ప్రధాన పాత్రల యొక్క ప్రాముఖ్యతపై శ్రీ పరుచూరి గోపాల కృష్ణ విశ్లేషణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...













































