జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ డిసెంబర్ 6 కి వాయిదా
వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి నవంబర్ 22, శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సమర్పించిన మొత్తం 11...
వెస్టిండీస్ తో సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక
డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 21, గురువారం నాడు ఎమ్మేస్కె ప్రసాద్...
2020 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 21, గురువారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ ఉత్తర్వులు జారీ చేశారు....
ఏపీలో అవినీతి అధ్యయనం చేసేందుకు ఐఐఎం తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి అధ్యయనంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్ లోని...
మ్యాప్ లో అమరావతి లేకపోవడంపై ప్రశ్నించిన గల్లా జయదేవ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకుండా కేంద్ర హోంశాఖ భారతదేశ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేయడంపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రశ్నించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని,...
మహారాష్ట్రపై రేపే కాంగ్రెస్ తుది నిర్ణయం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నవంబర్ 22, శుక్రవారం నాడు ఉత్కంఠ వీడనుంది. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం...
శ్రీశైలం డ్యామ్ పై అనుమానాలొద్దు – మంత్రి అనిల్
శ్రీశైలం ప్రాజెక్టు, ఆనకట్ట భద్రత పై ఎలాంటి అనుమానాలొద్దని, వాటికీ ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం ఆనకట్ట(డ్యామ్) పై...
ఈ రోజు సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 21, గురువారం నాడు సాయంత్రం ఆర్టీసీపై కీలక సమీక్ష జరపనున్నారు. బుధవారం నాడు, ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం...
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు....
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం రద్దు
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ...















































