ఆర్టీసీ సమ్మెపై విచారణ నవంబర్ 11కి వాయిదా
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో నవంబర్ 7, గురువారం నాడు కీలక విచారణ జరిగింది. జరుగుతున్న సమ్మె, ఆర్టీసీ వివరాలపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను నవంబర్ 11వ...
ఫిదా, అర్జున్ రెడ్డి చిత్రాల యొక్క కథా బీజం పై శ్రీ పరుచూరి గోపాల కృష్ణ విశ్లేషణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
విజయారెడ్డి సజీవ దహన కేసులో నిందితుడు సురేశ్ మృతి
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనలో నిందితుడైన సురేశ్ మృతి చెందాడు. విజయారెడ్డిపై దాడి చేస్తున్న క్రమంలోనే మంటలంటుకుని తీవ్ర గాయాలైన సురేష్ మూడురోజులుగా ఉస్మానియా...
సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నవంబర్ 7, గురువారం నాడు గచ్చిబౌలిలోని ఐఎస్బి లో సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో గిరిజన...
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – సీఎం జగన్
గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నవంబర్ 7, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్...
అయోధ్యపై అనవసర వ్యాఖ్యలు చేయకండి – ప్రధాని మోదీ
అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ కి సంబంధించిన కేసులో ఇప్పటికే వాదనలు పూర్తయి, తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొద్దీ రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో...
వైఎస్ఆర్ లైఫ్టైమ్ అవార్డుల గైడ్లైన్స్ విడుదల
రాష్ట్రంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు వైఎస్సార్ లైఫ్టైమ్ అవార్డులతో సత్కరించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో వారి అత్త్యుత్తమ...
గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో డిసెంబరులో జరగాల్సిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ముందుగా డిసెంబరు 12 నుంచి 23వ తేదీల మధ్య ఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. అయితే...
బంగ్లాదేశ్ తో రెండో టీ20 నేడే
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 7, గురువారం నాడు రాజ్కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆదివారం నాడు జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్...
అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్ విడుదల
కోనా ఫిల్మ్ కార్పొరేషన్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. ఇటీవల విడుదలైన సైరా నరసింహారెడ్డి...
















































