తెలంగాణ బంద్ కు జనసేన మద్దతు -పవన్ కళ్యాణ్
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం...
రైతు భరోసాకి రూ.5510 కోట్లు విడుదల, రైతులకి ఇచ్చే సొమ్ము రూ.13,500 కి పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5510 కోట్లు విడుదల...
బిగ్ బాస్-3: మహేష్ విట్టా ఎలిమినేట్
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతూ, చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13, ఆదివారం నాడు జరిగిన 85వ...
టిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రంలో రవాణా ఏర్పాట్లపై కీలక సూచనలు చేసారు. మూడు రోజుల్లో వందకు వందశాతం...
అయోధ్యలో 144 సెక్షన్ విధింపు
అయోధ్య 'రామజన్మభూమి- బాబ్రీ మసీదు' కి సంబంధించిన కేసులో అక్టోబర్ 17 కల్లా వాదనలు ముగుస్తాయని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి...
సమ్మె నేపథ్యంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలిదానం
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆదివారం నాడు ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ తీరు పట్ల మనస్థాపం చెందిన ఖమ్మం...
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ?
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. బీసీసీఐలో సభ్యత్వం కలిగిన రాష్ట్ర క్రికెట్ సంఘాలు...
తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా అక్టోబర్ 19వ తేదీ వరకూ దసరా...
ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా...













































