అక్టోబర్ 1న భేటీ కానున్న తెలంగాణ మంత్రివర్గం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రమంత్రివర్గం అక్టోబర్ 1, మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 30, సోమవారం నాడు తిరుమల వెళ్లనున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని రాష్ట్రప్రభుత్వం తరుపున శ్రీవారికి...
అక్టోబర్ 5నుంచి టీఎస్ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితమే టీఎంయూ, టీజేఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5వ తేదీ ఉదయం నుంచి సమ్మెకు...
హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ జెర్సీ ఆవిష్కరణ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఈ సంవత్సరం నుంచి కొత్తగా హైదరాబాద్ ప్రాంచైజీ ఆడబోతుంది. అక్టోబర్ 20 నుంచి మొదలుకాబోయే ఈ సీజన్ ఐఎస్ఎల్ లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ తలపడనుంది. సెప్టెంబర్...
అక్టోబర్ 1నుంచి ఏపీలో నూతన మద్యం విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రాబోతుందని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా...
ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు, అక్టోబర్ 1 నుంచి విచారణ
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై అక్టోబర్ 1వ తేదీ నుంచి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తాజాగా ప్రకటించింది. జస్టిస్ ఎన్వీ...
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీ
తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి...
బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ ప్రాంత సంస్కృతికి బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని కేసీఆర్ అన్నారు. ఆయన బతుకమ్మ పండుగ ఉత్సవాలను తెలంగాణ...
ఆంధ్రప్రదేశ్ లో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలన శాఖ సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించిన సంగతి తెలిసిందే. ఆ...














































