ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా...
‘మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ 5 టిప్స్ పాటించండి’ – శ్రీ సుబ్బారెడ్డి
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి- ఏడీజీ అయ్యనార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఒక పార్టీ చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని ఆయన...
అక్టోబర్ 19న తెలంగాణ బంద్, టిఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటన
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ, మొదలు పెట్టిన సమ్మెను ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రయత్నాలు...
అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి సమ్మెకు మద్దతు ఇవ్వమని అక్టోబర్ 11, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో...
రెండో రోజు జిన్పింగ్ తో భేటీ అయిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో రెండవరోజు భేటీ అయ్యారు. అక్టోబర్ 11, శుక్రవారం నాడు మహాబలిపురంలోని మామల్లాపురంలోని చారిత్రాత్మక కట్టడాలను జిన్పింగ్, మోడీ వీక్షించారు. అక్కడ విందు...
గంగా హారతిలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్
ప్రస్తుతం హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 12, శనివారం ఉదయం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, భారతీయ నీటి సంరక్షణకారుడు,...
తెలంగాణలో టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు విడుదల
టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 11, శుక్రవారం నాడు విడుదల చేసింది. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా చేపట్టిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ)లో 3,325 ఎస్జీటీ...
బీచ్ లో స్వయంగా చెత్త తొలగించిన ప్రధాని మోదీ
మన చుట్టూ ఉండే పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ఛభారత్' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా అధ్యక్షుడి పర్యటన మేరకు చెన్నైలో ఉన్న...
విరాట్ డబుల్ సెంచరీ, భారత్ 601/5 డిక్లేర్డ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 273/3 తో...












































