పద్మావతి రెడ్డికే హుజూర్నగర్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వానికి...
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి...
సాగర కన్యలు ఉన్నారా?
మన చిన్నతనంలో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే జానపద కథల్లో సాగరకన్యలు గురించి వినే ఉంటాం. అంతే కాదు మన పురాణాలలోను జలకన్యల గురించి ప్రస్తావన ఉంది. అందమైన రాజకుమారుడు, సాగర కన్యల మధ్య...
సింగరేణిలో సమ్మె సైరన్, నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భారతదేశ బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 24, మంగళవారం...
26, 27 తేదీల్లో తలపెట్టిన బ్యాంకు సమ్మె విరమణ
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు అధికారుల సంఘాలు రెండు రోజుల పాటు బ్యాంకు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ...
హుజూర్నగర్ లో 50 వేలు పైగా మెజారిటీ రావాలి
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో, హుజూర్నగర్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శానంపూడి సైదిరెడ్డి కి బి-ఫారం అందజేసారు. శానంపూడి...
పోలవరం పనులు దక్కించుకున్న మేఘా సంస్థ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్,...
కొరియా ఓపెన్ టోర్నీ- బరిలో ఉన్న పీవీ సింధు, సైనా నెహ్వాల్
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన...
ప్రారంభమైన కేసీఆర్, జగన్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, రెండు రాష్ట్రాల మధ్య...
ఆన్లైన్లో జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ జాబితాను జిల్లాలవారీగా ఆన్లైన్లో ఉంచినట్టు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. మెరిట్ జాబితా తయారీలో రాష్ట్ర విధానాలను పాటించామని,...














































