అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా నిర్వహించిన మీడియా...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు బ్రేక్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 26 వ తేదీనుంచి తలపెట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని,...
సుప్రీంకోర్టులో చిదంబరానికి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఈ రోజు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు...
ఎపిసోడ్ 35 (ఆగస్టు 24), ఎపిసోడ్ 36 (ఆగస్టు 25) హైలైట్స్: ఎలిమినేట్ అయిన అషురెడ్డి
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం
యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే లక్ష్య ఛేదనలో అతి పెద్ద గెలుపును నమోదు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 359...
ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 26 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉదయం 11 గంటలకు నక్సలిజం పై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు....
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరిస్తూ ఆగస్టు 26 న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆయనకు...
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్తగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో...
ఆగస్టు 30,31 తేదీల్లో అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన
ఆగస్టు 24, శనివారం నాడు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి...
శ్రీనగర్ నుంచి రాహుల్ గాంధీని వెనక్కి పంపిన పోలీసులు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులను శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్-370 రద్దు తరువాత...












































