ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
పదవీ విరమణ వయస్సు పెంపుపై సీఎం కేసీఆర్ ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. త్వరలోనే విరమణ వయసు పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని ఉద్యోగులు...
కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ అరెస్ట్
కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసారు. గత కొన్ని రోజులుగా డీకే శివకుమార్ ను మనీ లాండరింగ్ కు సంబంధించి...
టీ-20 క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 క్రికెట్ కు వీడ్కోలు పలికింది. ప్రపంచ మహిళా క్రికెట్ లో తన సత్తా చాటి ఎన్నో రికార్డులు సాధించిన మిథాలీ రాజ్ తాజాగా టీ-20...
కుటుంబంతో సోనియాగాంధీని కలిసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలోని ఆమె నివాసానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. సోనియా...
బిగ్ బాస్ -3 వైల్డ్ కార్డు ఎంట్రీ గా శిల్పాచక్రవర్తి
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. 44వ ఎపిసోడ్ లో నటి, యాంకర్ శిల్పాచక్రవర్తి వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ హౌజ్...
సెప్టెంబర్ 5 వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి సీబీఐ విచారణ ఎదురుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 5 వరకు కస్టడీని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ...
మళ్ళీ విధుల్లోకి చేరి మిగ్-21 నడిపిన అభినందన్
ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ దాడులలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, ఇటీవలే వీర్ చక్ర అవార్డు గెలుచుకున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్ళీ విధుల్లోకి చేరారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్...
వైఎస్ వివేకా హత్యకేసులో అనుమానితుడు ఆత్మహత్య
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో మరో అంశం చోటు చేసుకుంది. ఎన్నికలకు కొన్ని రోజులు ముందు జరిగి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో పోలీసులు లోతైన...
వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 2 సోమవారం నాడు విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో...












































