పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులను పరిశీలిస్తున్నారు. ఉదయం 9...
రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలి
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యల వలన రాష్ట్ర ప్రజల్లో అయోమయం నెలకుందని...
పీవీ సింధును అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రపంచ మహిళల బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికే గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలని, ఒలంపిక్స్...
క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అజంతా మెండిస్
శ్రీలంక స్పిన్ బౌలర్ అజంతా మెండిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మిస్టరీ స్పిన్నర్ గా పేరుగాంచిన అజంతా మెండిస్ క్యారమ్ బంతులతో బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టేవాడు. శ్రీలంక తరుపున...
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే స్థానిక...
ఆర్టికల్-370 పిటిషన్లపై అక్టోబర్ లో విచారణ
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై, ఆగస్టు 28 బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కశ్మీర్ కు సంబంధించి దాఖలైన మొత్తం...
రాజధాని మార్పుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం నాడు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు అంశంపై మాట్లాడారు. రాజధాని పై రాష్ట్ర మంత్రులు చేసే వ్యాఖ్యలు ప్రజలలో గందరగోళానికి...
బొత్స వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ అల్లుడు భరత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినదంటూ పలువురు పేర్లతో ఉన్న భూమి వివరాలను ప్రకటించారు. రాజధాని...
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కలెక్టర్లు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు ఆగస్టు 27, మంగళవారం నాడు వరంగల్ చేరుకున్నారు. అక్కడ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రాత్రికి...
1.76 లక్షల కోట్ల బదిలీకి రిజర్వ్ బ్యాంకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులు బదలాయింపు చేయడానికి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్...













































