పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరంలా శరవేగంగా పూర్తి చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై...
తొలిటెస్టులో వెస్టిండీస్ పై పట్టు బిగించిన టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న తోలి టెస్టులో రెండో రోజు భారతజట్టు పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 108 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభంలోనే రిషబ్...
లక్ష్మణ్ ఆరోపణలపై స్పందించిన జెన్కో సీఎండీ ప్రభాకర్
తెలంగాణ విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై టిఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్ స్పందించారు. గురువారం నాడు మీడియా సమావేశంలో లక్ష్మణ్...
ఇంప్లోజన్ విధానంలో సచివాలయ భవనాల కూల్చివేత?
కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమవడంతో పాత భవనాల కూల్చివేతపై కసరత్తు మొదలుపెట్టింది. పాత భవనాలను సాంప్రదాయ పద్ధతిలో కూల్చివేయడానికి చాల సమయం పడుతుంది కావున, వేగంగా భవనాలు కూల్చివేసే విధానాలపై...
అమెజాన్ అడవుల్లో ఆగని మంటలు
బ్రెజిల్, పెరూ, కొలంబియా దేశాల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలో అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొద్దిరోజులుగా మంటలు చెలరేగి తీవ్ర స్థాయిలో దగ్దమవుతుంది. లంగ్స్ అఫ్ అవర్ ప్లానెట్ అని...
ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 21న కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. దశలవారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడుతూ ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో మార్పులు తెచ్చింది. 2019-2020 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆదేశాలు జారీ...
చంద్రయాన్-2 పంపిన తోలి చిత్రం విడుదల చేసిన ఇస్రో
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-2 ఉపగ్రహం తొలిసారిగా చంద్రుడి ఫోటో తీసి పంపించింది. ఆగష్టు 21, 2019 న చంద్రుడి ఉపరితలం నుండి సుమారు...
కోడెల ఇంట్లో కంప్యూటర్ల చోరీ
హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ను తీసుకొచ్చిన సమయంలో కొత్త అసెంబ్లీకి కాకుండా తన నివాసానికి తరలించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇప్పటికే అంగీకరించారు. ఈ ఫర్నిచర్ కు సంబంధించి గురువారం...
సీబీఐ కస్టడీకి చిదంబరం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో ఆయన...
తోలి రోజు ఆదుకున్న రహానే, వర్షం అంతరాయం
వెస్టిండీస్ తో జరుగుతున్న తోలి టెస్టులో తోలిరోజు భారతజట్టు గట్టి పోటీ ఎదురుకుంది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత ఆటగాళ్లను వెస్టిండీస్ బౌలర్లు కట్టడి చేసారు. మ్యాచ్ ప్రారంభానికి...












































