శ్రీనగర్ ఎన్ఐటి తెలుగు విద్యార్థులపై స్పందించిన కేటీఆర్
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడుల ముప్పుందని అమరనాథ్ యాత్రికులను వెనక్కి రావాలని ప్రభుత్వం, ఆర్మీ కోరడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎన్ఐటి యాజమాన్యం సైతం నిరవధికంగా సెలవులు...
బీజేపీ ఎంపీలకు శిక్షణా కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ వారి పార్లమెంటు సభ్యులుకు (ఎంపిలు) ' అభ్యాస్ వర్గ' పేరుతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లో కీలక అంశాలపై ఎలా స్పందించాలి, ప్రజలతో ఎలా...
గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీగా అవకాశం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో, టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ యాదవరెడ్డి పై అనర్హత వేటు...
ఎపిసోడ్ 13 ( ఆగస్టు 2) హైలైట్స్: ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టినరోజు వేడుకలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం 86 వ పుట్టినరోజును రాజ్ భవన్ లో జరుపుకున్నారు. ఉదయం 8 గంటలనుండి పుట్టిన రోజు వేడుకలు మొదలయ్యాయి. 86వ వసంతంలోకి అడుగుపెడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్...
అమరనాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు
అమరనాథ్ యాత్ర ప్రారంభమై నెల రోజులు పూర్తి అవ్వగా, మరి కొన్ని రోజుల్లో పూర్తి అవుతుందనుకునే సమయానికి అమరనాథ్ యాత్రికులు తక్షణం పర్యటనను కుదించుకొని, వీలైనంత త్వరగా రాష్ట్రము వదిలి వెళ్ళాలని జమ్మూ...
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్టాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతం ఈశాన్యప్రాంతంలో అల్ఫ పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు, దీని ప్రభావం వలన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో...
ఏదో ఒక రోజు టీమిండియాకు కోచ్ గా ఉంటా
ప్రస్తుతం భారతజట్టుకు కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామితో కూడిన క్రికెట్ సలహా కమిటీ కి కోచ్ ఎంపిక బాధ్యతలును బీసీసీఐ అప్పగించింది. జూలై 30తో...
దేవదాస్ కనకాల కన్నుమూత
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూసారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1945 జూలై 30న యానాంలో దేవదాస్ కనకాల జన్మించారు....
గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, అందులో అభ్యంతరకరంగా ఉన్న సెక్షన్ 32, సెక్షన్ 50 లను వెంటనే తొలగించాలని, అంతవరకు విధులు బహిష్కరిస్తామని...
















































