కాళేశ్వరం సందర్శించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6, మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ముఖ్య ఇంజినీర్లు, అధికారులతో కలిసి మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డ...
యాషెస్ తోలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు యాషెస్ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన తోలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పై 251 పరుగుల...
కాళేశ్వరం ఎత్తి దింపుడు ప్రాజెక్టులా మారింది
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆదివారం నాడు బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,...
గ్రామ సచివాలయ పోస్టులకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తున్న గ్రామ మరియు వార్డ్ సచివాలయం పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందనను లభించింది. ఈ పోస్టుల కోసం యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆగష్టు 4వ తేదీ నాటికే...
ఆర్టికల్-370 రద్దుకు వైసీపీ, టీడీపీ మద్ధతు
ఆర్టికల్-370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని వైసీపీ, టీడీపీ పార్టీలు స్వాగతించాయి. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, కశ్మీర్ ఎదురుకుంటున్న సమస్యకు మంచి పరిష్కారం చూపించారని...
హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం
జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్...
ఎపిసోడ్ 14 (ఆగస్టు 3), ఎపిసోడ్ 15 (ఆగస్టు 4) హైలైట్స్: జాఫర్ ఎలిమినేషన్, కన్నీరుపెట్టిన శ్రీముఖి
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఆర్టికల్-370 వివరాలు
ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో...
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు
గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏర్పడిన ఉత్కంఠకు తెరతీస్తూ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అమిత్ షా మొదటగా కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును రాజ్యసభలో...
వెస్టిండీస్ పై టి-20 సిరీస్ గెల్చిన భారత్
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు టి-20ల సిరీస్ ను, వరుసగా రెండు విజయాలు సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారతజట్టు సొంతం చేసుకుంది. ఆదివారం నాడు వెస్టిండీస్ తో జరిగిన రెండో...















































