అమరనాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు
అమరనాథ్ యాత్ర ప్రారంభమై నెల రోజులు పూర్తి అవ్వగా, మరి కొన్ని రోజుల్లో పూర్తి అవుతుందనుకునే సమయానికి అమరనాథ్ యాత్రికులు తక్షణం పర్యటనను కుదించుకొని, వీలైనంత త్వరగా రాష్ట్రము వదిలి వెళ్ళాలని జమ్మూ...
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్టాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతం ఈశాన్యప్రాంతంలో అల్ఫ పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు, దీని ప్రభావం వలన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో...
ఏదో ఒక రోజు టీమిండియాకు కోచ్ గా ఉంటా
ప్రస్తుతం భారతజట్టుకు కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామితో కూడిన క్రికెట్ సలహా కమిటీ కి కోచ్ ఎంపిక బాధ్యతలును బీసీసీఐ అప్పగించింది. జూలై 30తో...
దేవదాస్ కనకాల కన్నుమూత
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూసారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1945 జూలై 30న యానాంలో దేవదాస్ కనకాల జన్మించారు....
గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, అందులో అభ్యంతరకరంగా ఉన్న సెక్షన్ 32, సెక్షన్ 50 లను వెంటనే తొలగించాలని, అంతవరకు విధులు బహిష్కరిస్తామని...
న్యూడెమోక్రసీ సభ్యుడు లింగన్న రీ పోస్టుమార్టం పూర్తి
హైకోర్టు ఆదేశాల మేరకు న్యూడెమోక్రసీ దళ సభ్యుడు లింగన్న మృత దేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి లింగన్న...
రాజ్యసభలో యుఏపీఏ బిల్లు 2019 ఆమోదం
భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) సవరణ బిల్లు 2019 (యుఏపీఏ) ఆగస్టు 2వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్...
ఎపిసోడ్ 12 ( ఆగస్టు 1) హైలైట్స్: మొదటి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపిక
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఉద్యోగుల జీతాలపై ఏపీ ఆర్థికశాఖ వివరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల కొరతతో ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఇంకా పడలేదని రెండు రోజుల నుండి సామాజిక మాధ్యమాలు, పలు చానెల్స్ లో ప్రచారమవుతున్న వార్తలను ఆంధ్రప్రదేశ్...
పోలవరం నుంచి నవయుగ కంపెనీని తప్పించిన ఏపీ ప్రభుత్వం
వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై, పథకాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలవరం...












































