ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత
ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్ను మూసారు. ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ శనివారం నాడు శ్వాస విడిచారు. 1938, మార్చి 31...
ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం
ఇటీవలే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రప్రభుత్వం, ఈ రోజు మరో ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి ప్రభుత్వం కొత్త...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో విజయసాయి రెడ్డి భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితలైన బిశ్వభూషణ్ హరిచంద్రన్ తో వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా...
కొత్త పురపాలక చట్టం ఆపాలని గవర్నర్ ని కోరిన భాజపా నేతలు
మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ నేతృత్వంలో తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ ని కలిశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టగా ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం...
బిగ్ బాస్- 3 సభ్యులు వీళ్లేనా?
బిగ్ బాస్ సీజన్3 తెలుగు జూలై 21 ఆదివారం నాడు ప్రారంభమవుతుంది, ఈ సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు. గత రెండు సీజన్లు విశేష జనాదరణ పొందడంతో,...
ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీరాజ్ నియామకం
ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్ మొదటినుంచి వైసీపీ పార్టీలో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భములో కూడ కొన్ని రోజులు పాదయాత్రలో పాల్గొన్నారు....
ఆంధ్రప్రదేశ్ లో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగమైన యువత- ఉపాధి కింద ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న రాష్ట్ర...
జూలై 21న వెస్టిండీస్ టూర్ కి భారతజట్టు ఎంపిక
ఇటీవల జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో పరాజయం తరువాత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే కొద్దీ రోజుల వ్యవధిలోనే మళ్ళీ వెస్టిండీస్ టూర్తో భారత ఆటగాళ్లు...
కుమారస్వామికి గవర్నర్ మరో డెడ్ లైన్
కర్ణాటక రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది, బలపరీక్ష పై నిన్న గవర్నర్ వాజుభాయి వాళా ఇచ్చిన సమయం దాటినప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోకపోవడం వలన, గవర్నర్ మరో అవకాశాన్ని...
కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు
గత సంవత్సరం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ ను ఈ రోజు హైకోర్టు రద్దు చేసింది....
















































