కుమారస్వామికి గవర్నర్ మరో డెడ్ లైన్
కర్ణాటక రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది, బలపరీక్ష పై నిన్న గవర్నర్ వాజుభాయి వాళా ఇచ్చిన సమయం దాటినప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోకపోవడం వలన, గవర్నర్ మరో అవకాశాన్ని...
కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు
గత సంవత్సరం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ ను ఈ రోజు హైకోర్టు రద్దు చేసింది....
ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ సోంభద్ర ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఉబ్బా అనే గ్రామంలో జరిగిన భూవివాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు...
పోలవరం అవినీతి 15 రోజుల్లో బయటకు తీస్తా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పై చర్చ జరపాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు. గత మూడు రోజులు నుండి ప్రాజెక్ట్ అంశాలపై చర్చిస్తూనే ఉన్నామని, టిడిపి సభ్యుల...
కొత్త పురపాలక చట్టాన్ని వివరించిన సీఎం కెసిఆర్
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి, అందులో భాగంగా గురువారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర పురపాలక చట్టం -2019 బిల్లు పై చర్చ జరుగుతుంది. ఈ చట్టంలోని ముఖ్యంశాలను కెసిఆర్...
అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్ బ్యాంక్
ప్రపంచ బ్యాంకు ఏపీ కొత్త ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది,గతంలో అమరావతి నిర్మాణం కొరకు నిధులు ఇవ్వాలంటూ అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రపంచ...
ఆగస్ట్ 30 న సాహో విడుదల
బాహుబలి సీరీస్ అద్భుతమైన విజయం తరువాత, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముకేశ్,ఇతరులు నటించిన ఈ భారీ...
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో సచిన్ టెండూల్కర్ కి చోటు
క్రికెట్ దిగ్గజం, భారత బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించాడు. సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అలన్ డోనాల్డ్ మరియు...
కర్ణాటకలో హైడ్రామా
కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరి, హైడ్రామా గా మారుతుంది, బల పరీక్ష పై గంట,గంటకు పరిణామాలు మారిపోతున్నాయి, సంకీర్ణ ప్రభుత్వ సభ్యులు మరియు బిజెపి సభ్యుల మధ్య ఉదయం నుంచి...
మరి కొన్ని రోజులు మధ్యవర్తిత్వమే,అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు
అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో జూలై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించాలని కమిటీ ని సుప్రీం కోర్టు ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్ గొగోయ్ మాట్లాడుతూ, ఆగస్టు...













































