రేపే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎలర్ట్. రేపు (బుధవారం, మే 9, 2023) మధ్యాహ్నం 12 గంటలకు ఈ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి నారా లోకేష్ లేఖ.. హజ్ యాత్రకు సబ్సిడీని ప్రభుత్వమే భరించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్నుంచి హజ్ యాత్రకు వెళ్ళే పేద ముస్లింల కోసం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం (టీడీపీ) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ఆయన...
రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (బుధవారం, మే 10, 2023) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను...
భారత్లో కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో కొత్తగా 1,331 కేసులు, 23 వేల దిగువకు యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమేణా తగ్గుముఖం పడుతోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిరోజుల...
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఫిర్యాదుల కోసం టోల్-ఫ్రీ నంబర్ 1902 ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ‘జగనన్నకు...
అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు – సీఎం జగన్
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటల గణనను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం...
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో గత నెలరోజులు పైగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం మంగళవారం ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్...
మీరంతా నన్ను ఇందిరమ్మ అని పిలుస్తుంటే బాధ్యత మరింతగా పెరుగుతుంది – ప్రియాంకా గాంధీ
టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన యువ సంఘర్షణ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా 'యూత్ డిక్లరేషన్'ను ప్రకటించారు. సరూర్నగర్ స్టేడియంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ....
జూన్లో జర్మనీ వేదికగా ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్.. మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీ వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం...
సీఎం వైఎస్ జగన్ను కలిసిన సిక్కు మత పెద్దలు.. ఏపీలో సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం తనను కలుసుకున్న సిక్కు మత పెద్దలకు తెలియజేశారు. తాడేపల్లిలోని సీఎం...














































