రాజస్థాన్లో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని.. ఒకే వేదికపై మోదీ, సీఎం అశోక్ గెహ్లాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన రూ. 5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నాథ్ద్వారాలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు....
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని...
కర్నూలు జిల్లా అల్లూరులో 1200 కి.మీ పూర్తి చేసుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 95వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర.. బుధవారం కోడుమూరు నియోజకవర్గ పరిధి నుంచి...
దేశంలో కరోనా వ్యాప్తి .. 24 గంటల్లో కొత్తగా 2,109 కేసులు నమోదు, 21 వేలకు పడిపోయిన యాక్టివ్...
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమేణా తగ్గుముఖం పడుతోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిరోజుల...
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితతో పాటు పాఠశాల...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. అభివృద్ధికి ఓటేయాలని ప్రజలకు పిలుపు
బుధవారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నాయకురాలు, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీనిపై ట్వీట్ చేశారు. 'ప్రియమైన కర్ణాటక ప్రజలారా.. ఈ ఎన్నికల్లో...
నేటినుంచి తెలంగాణలో టీఎస్ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులకు కీలక సూచనలు చేసిన అధికారులు
తెలంగాణలో బుధవారం నుంచి టీఎస్ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. నేటినుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు, రేపు అగ్రికల్చర్ పరీక్ష...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్, లైవ్ అప్డేట్స్
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది....
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు, దేశవ్యాప్తంగా హై అలర్ట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం ఆయనను ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో పాక్ రేంజర్లు అరెస్టు చేశారు. అల్ కాదీర్ ట్రస్ట్...
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కర్ణాటక అసెంబ్లీకి రేపు (బుధవారం, మే 10, 2023) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 224 స్థానాలు కలిగిన...















































