అగ్ర వర్ణాల్లోని పేద మహిళలను ఆదుకునేందుకే ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం తీసుకొచ్చాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మార్కాపురంలో పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం కింద రెండో విడత నిధులు విడుదల చేశారు. ఈ...
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 8మందికి గాయాలు, స్పందించిన మంత్రి కేటీఆర్
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు వద్ద ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. వేదిక సమీపంలో బుధవారం ఎల్పీజీ...
భారత్లో మరోసారి కరోనా కలకలం.. 24 గంటల్లో 7 వేలకు పైగా కొత్త కేసులు నమోదు, 40 వేల...
భారతదేశంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు బుధవారం అమాంతం పెరిగాయి. ఏకంగా...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స, స్టంట్ వేసిన వైద్యులు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం (ఏప్రిల్ 11, 2023) రాత్రి మోకాలి చికిత్స కోసం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో జానారెడ్డిని...
తెలంగాణ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి ఒక్కరూ మా బిడ్డలే, ఏపీలో ఓటు వదులుకుని ఇక్కడ తీసుకోండి –...
ఏపీలో ఓటు వదులుకుని తెలంగాణలో తీసుకోండి అని ఇక్కడ స్థిరపడిన కార్మికులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ...
రంజాన్ మాసం సందర్భంగా .. నేడు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు, హాజరుకానున్న సీఎం కేసీఆర్
రంజాన్ మాసం సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. కాగా గత కొన్ని...
ఏప్రిల్ 13న రోజ్గార్ మేళా కింద.. 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 13న కొత్తగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం ఒక...
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన.. ఏప్రిల్ 18న ముంబైలో తొలి ఔట్లెట్, 20న ఢిల్లీలో రిటైల్...
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ 'యాపిల్' కీలక ప్రకటన చేసింది. భారతదేశపు తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 20న...
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సింగరేణి డైరెక్టర్లు.. టేకోవర్ సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల...
ఎమ్మెల్సీ కవిత కాలికి ఫ్రాక్చర్.. మూడు వారాలు బెడ్రెస్ట్ సూచించిన డాక్టర్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాలుకి గాయం అయింది. మంగళవారం తన కాలికి గాయమైనట్లు ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్...














































