బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు....
నేడు నెల్లూరులో ‘జలదీక్ష’ నేపథ్యంలో.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. గురువారం ఆయన తన నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు-తాటిపర్తి రహదారి పొట్టేపాళెం వద్ద కలుజుపై...
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, హాజరైన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి
భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన 'పద్మశ్రీ' అవార్డులను బుధవారం రాత్రి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆస్కార్-విజేత, ప్రముఖ టాలీవుడ్ సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి పద్మశ్రీ...
వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తాం, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్.. కరీంనగర్ జైలుకు తరలింపు
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పదో తరగతి (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు హనుమకొండ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో...
బీజేపీలో చేరడం లేదు, కానీ సీఎం బొమ్మై కోసం ప్రచారం మాత్రం చేస్తా – కన్నడ ప్రముఖ నటుడు...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను బీజేపీలో చేరుతానన్న ఊహాగానాలకు తెరదించుతూ, కన్నడ ప్రముఖ నటుడు 'కిచ్చా' సుదీప్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై...
రేపు పల్నాడులో పర్యటించనున్న సీఎం జగన్.. ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం, ఏప్రిల్ 05, 2023) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ...
బండి సంజయ్ అరెస్టుపై వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్మీట్.. కీలక విషయాలు వెల్లడి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై సీపీ రంగనాథ్ బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరీక్షల వ్యవస్థను...
బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఆరా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో నిన్న అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు...













































