ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్...
వరంగల్ ‘నిట్’ కళాశాల వసంతోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విద్యార్థులనుద్దేశించి కీలక ప్రసంగం
వరంగల్ లోని ప్రతిష్టాత్మక 'నిట్' కళాశాలలో 3 రోజుల పాటు జరుగనున్న కళాశాల వసంతోత్సవ (స్ప్రింగ్ స్ప్రీ) వేడుకలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్...
కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. హనుమకొండ కోర్టు గురువారం రాత్రి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా బండి సంజయ్ విడుదల సందర్భంగా.. బీజేపీ...
గుడ్ఫ్రైడే సందర్భంగా.. ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్
నేడు ‘గుడ్ఫ్రైడే’ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రజల కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం...
ఏపీలో రేపటినుంచి 7 లక్షలమంది గృహసారథులతో ‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం’ – సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతున్నదని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు...
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ను సత్కరించిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, గత కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
కంటివెలుగు పథకం: 50 రోజుల్లో కోటి పరీక్షలు పూర్తి.. కేక్ కట్ చేసి మంత్రి హరీశ్రావు అభినందనలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం అద్భుత ప్రజాదరణతో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి పరీక్షలు పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ...
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన పీఏకు నోటీసులు
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....
పార్టీ మారుతున్నాననే వార్తలను ఖండించడం కూడా బాధగానే ఉంది – టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని, దీంతో త్వరలోనే ఆయన...
నేటినుంచి ఏపీ వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇకపై అన్ని వైద్య సేవలూ గ్రామంలోనే – సీఎం జగన్
నేటినుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్' ప్రారంభమైందని, ఇకపై అన్ని వైద్య సేవలూ గ్రామంలోనే అందుతాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన పల్నాడు జిల్లాలోని...













































