కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్, సంచలన వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ...
సంక్షేమం, అభివృద్ధి అంటే గుర్తొచ్చే పార్టీ టీడీపీ – జగ్గంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటినుంచి మూడు రోజుల తూర్పు గోదావరి మరియు కాకినాడ జిల్లాల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన గురువారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో...
రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించడం సంతోషకరం, తెలుగువారందరికీ గర్వకారణం: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 వెండి నాణెం ముద్రించటానికి...
రేపు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 69వ జన్మదిన వేడుకలను శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ...
దేశంలో కొత్తగా 126 కరోనా కేసులు నమోదు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 16, గురువారం ఉదయం 8 గంటల నాటికీ...
తెలంగాణాలో ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, 100 సీట్లు తప్పక గెలుస్తాం – పాలకుర్తిలో ‘హాథ్ సే హాథ్...
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన పాలకుర్తి జిల్లాలో ‘హాథ్ సే...
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను పరిశీలించిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గురువారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్స్/జలాశయాలు, పలు చెక్ డ్యామ్...
ఏపీ బీజేపీకి షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ...
స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ, పలు అంశాలపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఫోన్ కాల్ సందర్భంగా పరస్పర...
విశాఖలో నేటినుంచి రెండు రోజుల గ్లోబల్ టెక్ సమ్మిట్.. వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం వేదికగా నేటినుంచి రెండు రోజుల పాటు జరుగనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం వర్చువల్గా...














































