తెలంగాణ నీటిపారుదల మోడల్ దేశానికి ఆదర్శం, పంజాబ్ లో కూడా చెక్ డ్యామ్స్ విరివిగా నిర్మిస్తాం: సీఎం భగవంత్...
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను, కొండపోచమ్మ పంప్ హౌస్ ను, ఎర్రవల్లిలోని చెక్...
కంటివెలుగు, పోడుభూములు, హరితహారంలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత...
తెలంగాణలో త్వరలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ – మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి గాను దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి వచ్చే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశ పెట్టనున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గురువారం...
నోస్ట్రడామస్ ఎవరు?, 2023లో భవిష్యవాణి ఏంటి? – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన జిల్లా కోర్టు
గుజరాత్లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే హార్దిక్ పటేల్కు షాక్ తగిలింది. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు 2017లో ఒక కేసుకి సంబంధించి విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై...
ఎంపీ సంతోష్ కుమార్ కీలక నిర్ణయం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున కొడిమ్యాల అటవీ ప్రాంతం దత్తత
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు ఆలయ పునర్ నిర్మాణంలో భాగమయ్యేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా...
ప్రజాక్షేత్రంలో గెలిచిన సీఎం జగన్ను విమర్శించే అర్హత నారా లోకేష్కు లేదు – ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి...
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన...
యాదగిరిగుట్టలో రూ.45 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు గురువారం యాదగిరిగుట్టలో రూ.45 కోట్ల వ్యయంతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు...
త్రిపురలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, మార్చి 2న ఫలితాలు
త్రిపుర రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనల మినహా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు...
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ‘ఆది మహోత్సవ్’ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ అయిన 'ఆది మహోత్సవ్' ను ప్రారంభించారు. ఆది మహోత్సవ్ అనేది...














































